అదునుకు ‘రైతుబంధు’ సాయం అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోజువారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేస్తుండడంతో వాటిని అందుకొని సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్
ఉమ్మడి జిల్లా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్వచ్ఛతలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నది. పారిశుధ్యం, తడి, పొడిచెత్త వివిధ అంశాల నిర్వహణలో ఏటా రికార్డులకెక్కుతున్నది.
‘మన దేశంలో రాజకీయాలన్నీ ఒక పార్టీ గెలుపు-మరో పార్టీ ఓటమి.. అన్నట్లుగానే సాగుతున్నాయి. కానీ, గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అభిమతం’.. జాతీయపార్టీగా భారత రాష్ట్ర సమి
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. కాకతీయుల హయాంలో గొలుసుకట్టు చెరువుగా నిర్మాణమైన కేసరి సముద్రం దాదాపు 4వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నద
గరీబులకు రూ.600 కోట్ల విలువైన ఇండ్ల పట్టాలను 58 జీవో ద్వారా అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్ పేదల గూడు చెదరనివ్వలేదు. కాంగ్రెస్ హయాంలో భయంభయంగా కట్టుకున్న చిన్నపాటి ఇంట్లో జీవించిన మీకు ఇప్పుడు ఇండ్ల పట్టాలన�
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన నిర�
కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడవద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.