ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది.
సీఎం కేసీఆర్ ఈ నెల 12న ఉదయం 10 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా మహబూబాబాద్లోని గిరిజన భవనం సమీపంలో చేరుకుంటారు. 10.30 గంటలకు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభింస్తారు.
ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చే�
కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి విజయవంతం చేద్దామని నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఎంపీడీవో బాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష �
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును సీఎం కేసీఆర్ ఏవిధంగా ప్రభావితం చేశారో హైకోర్టు సింగిల్ జడ్జి తన తీర్పులో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది.
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్,