రాష్ట్రవ్యాప్తంగా గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
సొంతవారు దూరమై.. వృద్ధ్యాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలే వారికి దిక్కవుతున్నాయి. అందరూ ఉండి కూడా కొంతమంది అనాథలవుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి, సీబీవో, వీవోల నుంచి �
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమా న్ని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
చిన్నాపెద్దా సహా ఇంట్లో ఎవ్వరూ కంటిచూపు సమస్యలతో బాధపడకుండా వారి ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో విడుత ‘కంటి వెలుగు’కు సన్నాహాలు చేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కంటివెలుగు రాష్ట్ర ప్రోగ్రాం అధికారి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అధికారులను ఆదేశించారు.
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీలు ఎంతో అభివృద్ధి సాధించాయని, గ్రామాలకు వస్తున్న నిధులు, జరుగుతున్న పనులపై సర్పంచ్లకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�