రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.
సీఎం కేసీఆర్ సభలకు జనం పోటెత్తాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 12న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, 18న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభకు
ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మినీ డెయిరీ పథకం ద్వారా వారికి బర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ సత్తా ఏమిటో దేశానికి చాటిచెప్పేలే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభ పార్టీ చరిత్రలో చారిత్రకఘట్టంగా నిలిచిపోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.