Thota Chandrasekhar | దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని.. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో �
Telangana | రాష్ట్రంలో మరో పదిహేను రోడ్లను జాతీయ రహదారులు (ఎన్హెచ్)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021-22, 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.7,937 కోట్లతో 722 కిలోమీటర్ల పొడవున ఎన
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ఎనిమిదిన్నరేండ్లలో ప్రభుత్వ రంగంలో కొత్తగా ఒక్క సంస్థనూ స్థాపించకపోగా.. ఉన్నవాటిని ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ జోరుగా సాగుతున్�
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెర�
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఆత్మీయ చికిత్స అందుతున్నది. అవసరమైతే సిబ్బందే ఇంటికి వెళ్లి వైద్యం చేసి వస్తున్నారు.
తెలుగు భాష సంపూర్ణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు భాషపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ సాహిత్య అకాడమీ
ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) వల్ల సామాన్యులకే కాకుండా పారిశ్రామికాధిపతులకు కూడా అనేక ప్రయోజనాలున్నాయని రాష్ట్ర
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, నిర్మల్ జిల్లా దవాఖాన అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, నాడు తెలంగాణ, నేడు జాతీయ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ, వారి రాజకీయ ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు, నేటి బీఆర్ఎస్ వరకు నాడు జై తెలంగాణ అన�
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యసేవలు అధ్వాన్నంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు వైద్యం అందాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. వాగులు, వంకలు దాటి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థిత�
మాతా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాం చేపట్టి�
గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.