రాష్ట్ర ప్రభుత్వ తీసుకొంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చి
‘రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తదనే భయంతో మోదీ అండ్ గ్యాంగ్ సీఎం కేసీఆర్ను నిలువరించే కుట్ర
తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం గేటు దగ్గర ఆయన విగ్రహాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రె�
అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన నిఖత్కు తగిన రీతిలో
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్�
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ
స్వరాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి నిత్య పండుగలా జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయానికి పెద్దపీట వేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం 23వ రోజు విజయవంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 74 వైద్య బృందాలు మొత్తం ఇప్పటివరకు 2,06,226 మందికి పరీక్షలు నిర్వహించారు
Gangula Kamalaker | బీసీ సంక్షేమం కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీసీ జనగణన లేకుండా కనీసం బీసీ మంత్రిత్వ శాఖ సైతం ఏర్పా�
Minister Jagadish Reddy | రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోదీ అండ్ గ్యాంగ్ సీఎం కేసీఆర్ను నిలు�