అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. కంటిపరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారితో శిబిరాలు కళకళలాడుతున్నాయి.
Telangana | ‘ఒకప్పుడు తెలంగాణలో భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి బంగారం. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే పక్క రాష్ర్టాల్లో రెండు మూడు ఎకరాల భూమి వస్తున్నది’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట ఇది.
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన నిలబడి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు.
సమైక్య పాలనలో సింగరేణి క్వార్టర్లు పిట్టగూళ్లను తలపించేవి. బ్యారక్లు, సింగిల్ బెడ్రూం క్వార్టర్లు ఉండేవి. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవారు.
సీఎం కేసీఆర్ది సమర్థవంతమైన పాలన అని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సత్తా ఆయనకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్�
నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభూ నారసింహుడి అనుమతి తీసుకుని ప్రధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన
గిరిజన గ్రామాలన్ని అటువైపే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున ఉన్న 15 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇప్పటివరకు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఆ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావాలంటే నరకం కనిపించేది.
గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పేర్కొన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులిచ్చేందుకు సీఎం కేసీఆ
రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మత్తు మూలాలను తెలంగాణ పోలీసులు చిత్తు చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు,
వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. సోమవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే
దళితవాడలు బంగారు వాడలవ్వాలి.. దళితజాతి రత్నాలను, దళితశక్తిని వెలికితీస్తాం.. దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మారుస్తాం.. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకే దళితబంధు పథకాన్ని ప్రవేశపెడు�