రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఆరోపించారు. పాదయాత్ర పేరుతో వైఎస్ షర్మిల రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల పక్షపాతి అని, ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని సాలార్జంగ్పేటలో రూ. 20 లక్షలతో చేపట్టిన ఈద్గా ఆధునీకర�
రాష్ట్రంలో నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు, ప్రజలకు రంది లేదని వ్యాఖ్యానించారు.
నాడు సమస్యలకు నిలయాలుగా ఉన్న ప్రాం తాలు నేడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ నుంచి వార్డు పర్యటనకు మంత్రి
తెలంగాణ ఏర్పాటుతోనే బడుగు, అణగారిన వర్గాల ప్రజల్లో మార్పు సాధ్యమైనదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రాజపేట శివారులోని గిరిజన భవన స్థలంలో ప్రభుత్వపరంగా నిర్వహించిన సంత్ �
సింగరేణికి మహర్దశ రావాలన్నా, కేంద్రం కుట్రలకు అడ్డుకట్ట పడాలన్నా, కార్మికులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలన్నా, దశాబ్దాల తరబడి కేంద్రం వద్ద ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలన్న�
CM KCR | మోదీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసిరిగిపోయారని, ఎందుకే ఆయనను ఎదుర్కొనే నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోదీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస
CM KCR | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవల�
మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ... శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి.