ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హైలెవల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశా�
ఎండలు ముదరక ముందే చెరువులు ఎండి పోయేవి.. ఆయకట్టు కింది పొలాలు ఎడారిని తలపించేవి.. యాసంగిలో పంటల సాగు దుర్భరంగా ఉండేది. కానీ మిషన్ కాకతీయ పథకం అమలు తర్వాత ఆయకట్టు జీవం పోసుకున్నది. యాసంగిలోనూ పచ్చని వరి పంట
యాదగిరిగుట్ట క్షేత్రం తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయ పునర్నిర్మాణం చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బాసర ప్రధాన ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలన్న సీఎం కే�
దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా ఓ లబ్ధి�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం క్వార్టర్లు, పేదలకు రెండు
ఆకుపచ్చని తెలంగాణకు విశేష కృషి చేస్తున్న అటవీ శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ)కు ఫారెస్ట్�
కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక�
సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయ నాయకుడెవరూ ప్రజలకు కనిపించడం లేదని, మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పా
సమైక్య పాలనలో గుక్కెడు నీటికి గిరిజనులు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవించారో ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పార, పర్ధాన్ గూడ, గోండు గూడ గ్రామాలు పక్కపక్కనే ఉ�
బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఖిలావరంగల్ మండలంలోని విలీన గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో కల్యా�
యాదాద్రి తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్
శ్రీరాముని పాలనలో కరువు ఊసే ఉండేది కాదట.. వర్షాలు సరైన సమయంలో పడేవట.. పంటలు బాగా పండి రాజ్యం సస్య శ్యామలంగా ఉండేదట.. ‘అట.. అట’ అని ఎందుకు అంటున్నానంటే మన కండ్లతో చూడలేదు కదా.
కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన కం�