జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు విశేష ఆదరణ లభిస్తున్నదని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి శుక్రవారం వరకు 1,74,520 మందికి నేత్ర పరీక్షల�
గోదావరి జలాల తరలింపుతో రామప్ప సరస్సు ఏడాది పొడవునా నిండా నీటితో కళకళలాడుతున్నది. నాలుగేళ్లుగా ప్రతి సీజన్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో సరస్సు పూర్తిగా నిండి మత్తడిపై నుంచి పరవళ్లు తొక్కుతున్నద�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీతకార్మికుల జీవితాలు బాగుపడ్డాయి. ప్రభుత్వం కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈత, తాగి వనాలు పెంచడంతోపాటు పింఛన్లు సైతం అందజేస్తున్నది.
కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట మండల కేంద్ర�
సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన పల్లెలు నేడు కేసీఆర్ పరిపా లనా దక్షతతో ఎంతో ప్రగతి సాధిస్తున్నాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.
రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ఓ యజ్ఞంలా కొనసాగుతున్నదని, ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి �
మీరేం చేస్తారో తెలియదు, నరేందర్ బతుకాలి. ఎంత ఖర్చయినా పర్లేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందాలి, తను మళ్లీ ఆరోగ్యవంతుడై ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని’ యశోద డాక్టర్లకు చెప్పారట.
: కొమ్మాల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వైపున 65 అడుగుల ఎత్తుతో దాతల సహ క�
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. 80వైద్య బృందాల సభ్యులు తమ కు కేటాయించిన గ్ర�
‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చేపల ఉత్పత్తిని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఏటేటా ఉచితం�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేండ్లలో
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంద�
దేశ్ కీ నేత కేసీఆర్' అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నారని, ఆయన పాలనను, ఇక్కడి పథకాలను వ
యాసంగిలో రైతన్న పంట పండింది. కాలం కలిసి రావడంతో వేరుశనగ దిగుబడి బాగా వచ్చింది. ఎంజీకేఎల్ సాగునీటి రాక.. నిరంతర విద్యుత్.. గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలతో రైతన్న ఇంట సిరుల దిగుబడి
వచ్చింది.
బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతు న్న సంక్షేమ పథకాలు, అభి�