బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సప్తగిరి కాలనీలోని సంత్ శ్రీ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన జయ
కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ద్వారా నీరందించలేని వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లోని గ్రామాల్లో ప్రతి ఎకరాకు ప్రయోజనం చేకూరేలా నాలుగు లిఫ్టులతో నీటిని ఎత్తిపోయించేందుకు సీఎం కేసీఆర్ సిరిసిల�
ఎన్హెచ్ -167 కే జాతీయ రహదారి కందనూలు జిల్లాకు మణిహారంగా మారనున్నది. కొల్లాపూర్ సమీపంలో సోమశిల వద్ద వారధి మీదుగా ఇటు కల్వకుర్తి నుంచి.. అటు ఏపీలోని నంద్యాల వరకు ‘హాయి’వే నిర్మాణం చేపట్టనున్నారు.
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది.
‘తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ఊరూరా చర్చ జరగాలి. నాటికీ నేటికీ తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.
కరీంనగర్ ప్ర జలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
సర్కార్ బడులు కార్పొరేట్ కలను సంతరించుకున్నాయని రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద ఖమ్మంలోని 40వ డివిజన్లో రూ.67.59 లక్షలతో తీర్చిదిద్దిన మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథ�
గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారయ్యింది. స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి ఆహ్వానం మేరకు బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటో తేదీన హాజరుకానున్నారు.
రాష్ట్రంలో ట్యాక్సీ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) కృషి చేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని రె�
సర్కారు పాఠశాలలు కార్పొరేట్ కళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్కమార్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని అన్నారు.
ముఖ్యమం త్రి కేసీఆర్ అపర చాణక్యుడని, ఆయనతో తులతూగే వ్యక్తి రాష్ట్రంలో మరెవ్వరూ లేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మొలకెత్�
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెలలో శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్�