ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే చర్యలు తీసుకోవడం ముదావహం. ఇందులో భాగంగానే ‘యాదగిరి గుట్ట’, ‘కొండగట్టు’ వంటి దేవాలయాల అభివృద్ధికి వందలాది కోట్ల నిధులను ఖర్చు పెడుతున్నది.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు దాదాపు 1,300 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కృషితో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకుంటున్నామని, తద్వారా మన పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్థ�
ఇంటింటికీ తాగునీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగనని ధైర్యంగా చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.
తెలంగాణలోనే తమ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ (హాన్-హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్) గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ స్పష్టంచేశారు.
పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యనందిస్తుంటే కొన్ని పత్రికలు గురుకుల పాఠశాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం రంగారెడ్డి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. కేసీఆర్ కిట్లు, న్యూట్రి