సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని, గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
‘సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం’ ద్వారా రాష్ట్ర సర్కారు మత్స్య కార్మికులకు చేయూతనందిస్తున్నది. వారికి జీవనోపాధి కల్పించడంలో భాగంగా చేపలు పట్టుకునేందుకు వలలు, విక్రయించుకునేందుకు వాహనాలు అందిస్తున్నది.
‘గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా మారిందని, ఎక్కడ చూసినా పంట పొలాలు దర్శనమిస్తున్నాయని, కాళేశ్వరం జలాల ద్వారా నేడు లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని రాష్ట్�
మహబూబ్నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�
వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ మరింత పరుగులు పెట్టనున్నది. సాగునీటి జలాలను ఒడిసిపట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దీంతో పార్టీ మ
Nikhat Zareen | దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్�
Gajwel | అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కలలు కంటారని.. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని నిజం చేసి చూపించారని మహారాష్ట్రలోని పుణేకు చెందిన బృందం ప్రశంసించింది.
Womens Health Scheme | మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించార�
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�