Huzuarabad | హుజూరాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికే ఆదర్శంగా నిలిచాయని పే
కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు శనివారం కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధులు బర్కత్పుర లింగంపల్లిలోని కార్యాలయంలో సీఎం కే�
సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం,
KCR | ఇందల్వాయి/సదాశివనగర్ : దేశానికి ప్రధానిగా సీఎం కేసీఆర్( CM KCR ), రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్( Minister KTR ) కావాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్( Nizamabad ) జిల్లాకు చెందిన ఓ యువకుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.
Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అధ్యక్షతన ప్రగతి భవన్( Pragathi Bhavan ) లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నార�
Minister Gangula | ‘పాదయాత్రల పేరిట వస్తున్న పార్టీల నాయకుల మాయమాటలకు మోసపోతే మళ్లీ గోస పడతాం. వారితో జాగ్రత్తగా ఉండాల’ ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
Minister Errabelli | తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
BRS | రానున్న రోజుల్లో బీఆర్ఎస్(BRS) జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నదని దేవరకొండ శాసన సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
CM KCR | ‘కేటీఆర్ గారూ.. మీకు తెలుసా? టీ-వర్క్స్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు.. కేవలం బటన్ను నొక్కడం, ఆ తర్వాత వెళ్లిపోవడం’ అని నేననుకున్నా. అయితే, నేను అనుకున్న ట్టు ఇక్కడ జరుగలేదు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ’ ఏర్పాటు కోసం దాదాపు తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా యువత ఆశలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,08,937 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 33,981 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 21,243 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నేత తారిఖ్ అన్సారీని నియమించిం�