‘తల్లీ ఆరోగ్యం జాగ్రత్త’, ‘చెల్లీ దవాఖానకు వెళ్లిరా’, ‘అక్కా వైద్య పరీక్షలు చేయించుకో?’ అంటూ మహిళలకు గుర్తు చేసేవారెవరు? ఆ బాధ్యత తెలంగాణ సర్కారు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. ఇదే ఆరోగ�
రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
నిరూపించుకోవాలనే తపన.. సాధించాలనే కసి.. లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే విజయం పాదక్రాంతమవుతుందని యువ బాక్సర్ నిఖత్ జరీన్ చేతల్లో చూపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పథకాలు అమలుచేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ ధ్వర్యంలో కడుపులో శిశువు నుంచి వృద్ధాప్యం వరకు మహిళలకు వివిధ పథకాలను వర్తింపజేస్తున్నది.
బాసర ఆర్టీయూకేటీకి హరితహారం అవార్డు లభించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశం, 75 వసంతాల సదస్సును మంగళవారం హైదరాబాద్ కాకతీయలో నిర్వహించారు.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది నానుడి. భారతావనిలో స్త్రీ మూర్తులు అనాదిగా పూజలందుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ పెట్టింది పేరు అని అభివర్ణించారు.
మహిళలు అన్నిరంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అని నమ్మిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్
నేడు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ప్రతి రంగంలో మహి ళా శక్తి అజేయంగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సైతం లాఠీలకు, రబ్బరు బుల్లెట్లకు వెరవని ధైర్యం, తమ ప్రాణార్పణతో ఉద్యమ జ్యోతిని వ
ప్రతి పనిలోనూ మేము సైతమంటూ మహిళామణులు రాణిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలతోపాటు ప్రజాసేవ, సంఘసేవల్లోనూ ముందుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది.