Minister KTR | కామారెడ్డి : జుక్కల్( Jukkal ) నియోజకవర్గంలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్ర( Maharashtra ), కర్ణాటక( Karnataka )లో అమలవుతున్నాయా..? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రశ్నించారు. రైతుబ�
Minister Gangula Kamalaker | కరీంనగర్ : ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని, అందరం కలిసి మెలిసి ఉన్నాం కాబట్టి కరీంనగర్( Karimnagar )ను గొప్ప నగరంగా అభివృద్ధి చేయగలిగాం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి �
CM KCR | దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహిం�
ప్రస్తుతం తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీ నాయకులు ప్రజా జీవితాన్నే కాకుండా భావ చైతన్యాన్ని తీసుకువచ్చి మానసిక స్థా
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని శంకోర గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
నిరుపేద వృద్ధురాళ్లకు మరింత చేయూనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
మహిళల అభ్యున్నతి, వికాసం కోసం విశేష కృషిచేస్తున్న కేసీఆర్ సర్కారు వారి ఆర్యోగం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇటీవల మహిళా దినోత్సవ కానుకగా ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఆడబిడ్డలకు అభయమ
మహిళలను అందరూ గౌరవించాలని నర్సంపేట ఎమెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకు రూ.6.50 కోట్లతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు, అలాగే గ్రామంలో రూ.1.50 కోట్లతో నిర్మించ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న విశ్వాసంతోనే విపక్ష నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.