తెలంగాణ ఏర్పాటు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ప్రగతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరుగులు పెడుతున్నది. జూరాల, కోయిల్సాగర్ సాగునీటి రా
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత యువతది. అలాంటి యువతకు తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యావ్యవస్
ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్కు ప్రభుత్వ పరంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విశేషంగా ఆకర్షిలవుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, �
నాటి ఎమర్జెన్సీ రోజులను నేటి నరేంద్ర మోదీ పాలన గుర్తుకుతెస్తున్నది. ఇందిరా గాంధీ పాలనలో 21 నెలలు మాత్రమే ఎమర్జెన్సీని చూస్తే, నేడు మోదీ నాయకత్వంలో ఎనిమిదిన్నరేండ్ల నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నది
Telangana | ‘మంత్రి గారూ! మాట్లాడటం మానేసి తెలంగాణ మాడల్ను చూడండి. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోండి. అదే తరహాలో రాష్ట్రంలోని ఉల్లి రైతులను ఆదుకోండి’ అంటూ మహారాష్ట్ర వ్యవసా�
దశాబ్దాల కాలంగా పేదవారు ఎదురుచూస్తున్న పట్టాల కల సీఎం కేసీఆర్ ద్వారా సాకారమైయింది. తమ నివాసాలకు పట్టాలియ్యాలని పేదవారు యాభై ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఫలితం ల