గొల్ల, కురుముల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే మొదటి విడుతలో వేలాదిమందికి అందించగా, ప్రస్తుతం రెండో విడుతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటి�
కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం
గిరిజన జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ సేవాలాల్గా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు.
బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం
CM KCR | రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రా ర్థిస్తూ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్,
CM KCR | సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్లో మంత్రిగా పనిచేసిన విజయరామారావు మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు.
Kanti Velugu | సిద్దిపేట : గజ్వేల్( Gajwel ) పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు( Kanti Velugu ) శిబిరాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు( Minister Harish rao ) ఆకస్మికంగా సందర్శించారు. శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అం
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తంచేశారు. విశ్వ సినీయవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు �
బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి పుట్టినోడైతే అలా మాట్లాడడని, ఈ రకంగా మాట్లాడటం అనేది మాతృమూర్తిని అవ�