ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల అసమర్థతతో వెనుకబడిన మక్తల్ పట్టణం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవతో 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పెద్దన్నలా ఆదుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కళలు, సంప్రదాయాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కున్న అభిమానం, అభిరుచికి నిదర్శనమే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం అని ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేసే లక్ష్యంతో పనులను చేపడుతున్నారు. వర్షాలు మొదలైతే పనుల జరిగే అవకాశం ఉండదని, అంతకు ముందే పూర్తి చేయాలని కా
బీఆర్ఎస్కు మహారాష్ట్రలో మంచి ఆదరణ లభిస్తున్నదని నాందేడ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత గణేశ్ కదం అన్నారు. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతోపాటు తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై మరా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కవితపై మాట్లాడిన మాటలు ఆయన అక్కనో, చెల్లనో అంటే ఊరుకుంటడా అంటూ ప్ర�
గడిచిన రెండు రోజులుగా కవిత గురించి చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని చూస్తుంటే ఎప్పుడు ఏమౌతుందోనన్న ఉత్కంఠ అందరిలో చోటు చేసుకున్నా.. ఎక్కడా అధైర్యం అనేది కనీసం చూచాయగా కూడా ఆమెలో కనిపించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆల్ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్
త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. మరాఠ్వాడాలో బీఆర్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే గ్రామీ ణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్రెడ్డి అన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను �