నాడు సంక్షోభంలో కూరుకుపోయి, మరణమే శరణ్యమనుకున్న సిరిసిల్ల నేతన్నలకు స్వరాష్ట్రంలో పునర్జీవం పోసిన బతుకమ్మ చీరెల తయారీ మళ్లీ మొదలుకాబోతున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ పవ�
నిజామాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ ఏండ్ల పాటు ప్రింటింగ్ ప్రెస్లో పని చేశాడు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలని ఆలోచించినా ఆర్థిక స్థోమత లేక.. అప్పులు చేసే ధైర్యం చాలక ఊరుకున్నాడు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే, బీజేపీ నేతలు దేవుళ్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. 16వ డివిజన్లోని ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో
KTR | భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని, ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిం
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచార�
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మహిళలకు సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు న�
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో అనూ హ్య స్పందన లభిస్తున్నది. జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం �
గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారనుంది. జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది.
ఆ కుటుంబాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. మన రాష్ట్రంలోనే బతుకుతున్నాయి. కానీ, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా వాళ్ల కులాన్ని మాత్రం అధికారికంగా గుర్తించలేదు.