Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మే 13 న దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అభినందన(Appreciation )సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వ�
Harish Rao | తెలంగాణ నూతన సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్కు సంబంధించిన ఒక కోట్ను హరీశ్రావు ట్వీట్ చేశారు. మేము భ
Gajwel | సిద్దిపేట : గతుకుల గజ్వేల్ను బతుకుల నిలయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు (Kanti Veluglu) పథకం అద్భుతమైన కార్యక్రమమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు
NIMS | పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
Telangana | సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్�
అరవై లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్పష్టం చేశా�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డ
‘పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయం..
తెలంగాణ ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ.. తనకు తిరుగులేదని చాటుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిని సా�
ప్రజలు మెచ్చుకునేలా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్�
భీమదేవరపల్లి మండలం.. 40 ఏండ్ల క్రితం వరకు ఇది ఆహ్లాదకరమైన ప్రాంతం. ఇక్కడ అన్ని పంటలూ బాగా పండేవి. ముఖ్యంగా ఈ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రత్యేకం. రైతులు, కూలీలు, వ్యాపారులకు బత్తాయి మంచి ఆదాయ వనరుగా ఉండేది. ప్రత�
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మునిపల్లి ఎస్వీఎస్ గార్డెన్లో ప్రభుత్వం అందిస్తున్న రంజా�
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు- పెద్దూరు మధ్య జల్లేరువాగు ఇదీ. పెద్దూరు అవతల సందిబంధం, చీమల గుంపు, నడిమిగూడెం, బోడాయి కుంట, ఈదుళ్ల, అడవిరామవరం, జాకారం, లొద్దిగూడెం అనే గిరిజన గ్రామాలు ఉంటాయి. �