Manjeera Pushkaralu | మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూర్ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుషరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించారు.
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
Kalyana Lakshmi | పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.2 వేల కోట్లు క
దేశంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లోని కార్మిక భవనంలో బుధవారం ఆత్మీయ స�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బుధవారం స్టేషన్ఘన్పూర్ల
కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సర్కార్ గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. తొలివిడుతలో అందజేసిన గొర్రెల యూనిట్లతో ఎంతోమంది లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. ప్రస్తుతం ర
రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పోతంగల్ గ్రామం... ప్రస్త
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.10లక్షలు అందించి పలు యూనిట్ల ద్వా�
రైతు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వ మద్దతు ధరతో కొంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బుధవారం 1063 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో 4,947 మందికి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో లక్ష�
సంక్షేమం, వినూత్న పథకాల అమలు, సమర్థ పాలన..ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీ�
Singareni | బొగ్గు ఉత్పత్తితోపాటు.. థర్మల్ విద్యు త్తు, సోలార్ విద్యుత్తు రంగాల్లోనూ రాణి స్తూ రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.11,665 కోట్ల డిపాజిట్లు, ఏటా రూ.750 కోట్లకుపైగా వడ్డీ రాబడితో పూర్తి ఆర్థిక పరిపుష్టితో ఉన్న స�
రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో బుధవా రం ఆయన పాల్గొని మాట్లాడ�
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. ఇది వాస్తవ జీవితంలో కేసీఆర్కు పూర్తిగా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన మొదలు నేటిదాకా ఉద్యమస్ఫూర్తిని ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించడానికి కృషిచేస్త