తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతున్నది. ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించకముందు ఉన్న లాభాలను మూడేండ్ల సగట
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణ ఆదర్శంగా నిలిచి�
వరంగల్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన హెల్త్సిటీ నిర్మాణ పనులను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ హెల్త్సిటీ, �
దేశ రాజధాని న్యూఢిల్లీలోని వసంత్విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవనం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ర�
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును రాజకీయాలకు వాడుకోకుండా.. ఆయనపై ప్రేమ ఉంటే నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని, అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు, ఆందోళనల్లో పాల్గొనబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్
వరంగల్లో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న దవాఖాన ఫోటోలను బుధవారం ట్విట్టర్�
Minister Dayakar Rao | ఉమ్మడి రాష్ట్రంలో కుంటుపడిన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టి పూర్వవైభవం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ఆర్టీసీ కార్మ�
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
Sirpur Paper Mills | సిర్పూర్ పేపర్ మిల్ 1938లో బిర్లా (పోదారిస్) యాజమాన్యంలో స్థాపించబడి, 1943లో ఉత్పత్తి ప్రారంభించింది. 1950లో ఎస్పీఎం బిర్లా గ్రూప్ ఆధీనంలోనికి వెళ్లింది. అప్పటి నుంచి పేపర్ ఉత్పత్తి నిరాటంకంగా కొన�
లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ మహానగరం రాష్ట్ర ఏర్పాటు నాటికి కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. నిరాదరణకు గురైన నీటి వనరులకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పూర్వ వైభవం కల్పించింది. ముఖ్యమంత్రి క
రాష్ట్రంలో బుధవారం నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానున్నది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్' టీకాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.
CM KCR | ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదిగి సమాజానికి గొప్పగా సేవ చేయాలని తమ మనుమడు హిమాన్షురావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దంపతులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు �