మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలు అన్నీ ఇన్నీ కావ ని, వాటిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని సీఎం కేసీఆర్ను కోరతానన�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుందని, బీఆర్ఎస్ జెండా రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మురికివాడలు లేని నగరంగా వరంగల్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, గుడిసెకాలనీలను స్మార్ట్ స్ట్రీట్స్ గా మార్చుతామని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్
భారతదేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని, తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణ శివారుల్లో
తెలంగాణ సర్కారు వైద్యం దేశానికే ఆదర్శమైందని, సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విధానమే మారిపోయిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్�
‘కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. ప్రజా సంక్షేమం అవసరం లేదు. కేవలం అధికార దాహం తప్ప ఏం చేయాలో ఒక ప్రణాళిక లేదు. 60 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించి ఏం చేసింది? మొత్తం భ్రష్టు పట్టించింది’ అని రామగుండం ఎమ్మె�
సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12 వ తరగతిని పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. కమ్యూనిటీ యాక్ట
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125అడుగుల కాంస్య విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యా�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ‘కంటి వెలుగు’ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు పోయి చూపు చక్కగా కనిపిస్తుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆర్థి�