తెలంగాణ సర్కారు. సీఎం కేసీఆర్ సహకారంతో ముక్రా (కే) గ్రామం అభివృద్ధిలో అన్స్టాపబుల్గా దూసుకుపోతున్నది సర్పంచ్ మీనాక్షి గాడ్గె వెల్లడించారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహ
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానికి.. మహారాష్ట్రకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో లేవు. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
మే రెం డో వారంలో విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ సమ్మ
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికి ఆదర్శకంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని శు
గ్రామాలు స్వయం ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్న లక్ష్యంతో కులవృత్తులను ప్రో త్సహించడంలో భాగంగా గొల్ల, కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్య లు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చా యి. ర
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్ర�
రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్రం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఇందుకు ని
సీఎం కేసీఆర్ పాలనలోనే సంక్షేమ రాజ్యం సాధ్యమైందని, సంక్షేమ పాలన అలాగే కొనసాగాలంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాదుకుంటారో.. వదులుకుంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పనిచ�
Minister Puvvada | ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) పిలుపునిచ్చారు.
CM KCR | హైదరాబాద్ : ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫిత�
Minister Talasani | దేశంలో గాని, రాష్ట్రంలో గాని అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్, సీఎం కేసీఆర్(CM KCR)తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.