పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (Ramadan) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుప
Minister Harish Rao | రాష్ట్రంలో అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలోనే చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. దేశంలో మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ను ప్రజల�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ గజ్వేల్లో ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు �
ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్�
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి కార్యకర్తకూ చేరువవుతున్న గులాబీ జెండా, మరోసారి ప్రతి గుండెనూ తట్టబోతున్నది. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని.. రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పండుగక�
“అడగకుండానే గజ్వేల్ రూపురేఖలు మార్చి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు సీఎం కేసీఆర్, నేడు గజ్వేల్ అభివృద్ధి గజమాలలాంటిదని, కేసీఆర్ గజ్వేల్ నుంచే ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సు
దేశంలో నేర, కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది మంచి, ఏది చెడు? అనే చర్చ జరగాలి. ఏది నిజం, ఏది అబద్ధమో తేలుస్తూనే వర్తమాన వాస్తవాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగస్ఫూర్తిని బీజేపీ అనైతికంగా దెబ్బతీస్తున్నది. దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల ఉనికే లేకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంంలోని జంకుతండా గ్రామపంచాయతీ శివారు మాలోతుతండాలో రూ.13.20 లక్షల�
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు కల్పిస్తున్నది. ‘మేకిన్ తెలంగాణ’ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుక�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు పేర్కొన్�
రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపార�