ఆడపిల్ల పెండ్లి చేయడం పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉండేది. కూతురు వివాహం చేసి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారెందరో.. ఆడపిల్ల వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పేదింట్లో ఆడ
గత మార్చిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నష్టపరిచాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలపై తీవ్ర ప్ర భావం చూపాయి. మబ్బులకు తెగుళ్లు వచ్చా యి. వర్షం, వడగండ్ల వాన చేతికొచ్చిన పంట ను దెబ్బసింది. పూత, పొట్ట దశ, గొల�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశానికి దిక్సూచిగా మారనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
సుప్రసిద్ధ తెలుగు, సంస్కృత సాహితీవేత్త, పుంభావ సరస్వతి, ఈ కాలం వాల్మీకి అనదగ్గ ఆచార్య రవ్వా శ్రీహరి (80) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి �
ఒకప్పటి తన హైదరాబాద్ స్టేట్ మూలాలను భారత రాష్ట్ర సమితిలో (బీఆర్ఎస్) చూసుకుంటూ మరాఠ్వాడ పాత బంధాలను పలకరిస్తున్నది. మరాఠ్వాడకు ఆయువుపైట్టెన ఔరంగాబాద్లో సోమవారం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్త
ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం పట్టణంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థ�
ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రే�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సామాజిక సమానత్వ దార్శనికత దేశ విదేశాల మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తల ప్రశంసలు అందుకొంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల మహా వి
ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్' సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్ష
బీఆర్ఎస్పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసలు కొనసాగుతున్నాయి. నాందేడ్, కంధార్-లోహా సభ విజయవంతంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొన్నది. ఈ నెల 24న మహారాష్ట్ర నడిగడ్డ ఔరంగాబాద్లో సభ నిర్వహించనున్న నేపథ్యంలో
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం వందలు, వేలుగా నేతలు, సామాన్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. తాజాగా శనివారం మహారాష్ట్రలోని సర్దార్ వ
రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రశంసించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల క�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శనివారం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడి�
ములవాడ పట్టణాన్ని ఇప్పటికే 400కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, మరిన్ని నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నా రు. పట్టణంలోని ముదిరాజ్�
రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఏటేటా పోటీ పడి వృద్ధిరేటును సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో పటిష్ట ఆర్థిక ప్రణాళికతో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. ప్రజల్లో అవగాహన కల్పించటం, కొత్త సంస్కరణలు తదితర �