“దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు కేంద్రంలో నూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది.. మరి సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు ఆ రాష్ర్టాల్లో రైతుబంధు ఎందుకు ఇస్తలేరు? రెండు వేల పింఛన్ ఎందుకిస్తలేరు? మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, దళి�
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది విడుతల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఇదే ఉత్సాహంతో తొమ్మిదో విడుతకు ఏర్పాట్లు
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. వేం నరేందర్రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్నాడు రేవంత్రెడ్డి,
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని.. అందుకు ప్రభుత్వానికి వరుసగా వస్తున్న కేంద్ర అవార్డులే నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్న
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఔరంగాబాద్లో అడుగు మోపుతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్, కాంధార్ లోహ సభలు అపారమైన జనాదరణతో విజయవంతమైన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి, మర�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీ సమైక్య పాలకులు, వ్యాపారులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో యాళ్ల భాస్కర్ రెడ్డి, యాళ్ల భరత్ రెడ్డి, కొప్పెర �
ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఎన్ని ప్రతి బంధకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగద�
తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన ‘బలగం’ చిత్రం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. ఆత్మీయ పలుకరింపులతో సమ్మేళనాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. మం త్రులు, ఎమ్మెల్యేల�
బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జా
బాపు బాలాజీరావు ప్రైవేటు బస్సు డ్రైవర్. అయినా.. ఆయనకు వార్తలంటే బమ. నాతో పేపర్ సదివిస్తూ వార్తలు వినడం ఆయనకల్వాటు. అట్లా తెల్లారి లెవ్వంగనే నేను వార్తలు సదువుతా ఉంటే, ఆయన ఆ వార్తలు వింటుండె. ఇంపార్టెంట్