యువత చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉన్నదని, వారే ఈ దేశాన్ని బాగు చేసుకోవాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశ నాయకులు మౌలికమైన సమస్యలను పక్కన పెట్టి జాతీయవాదం, �
2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న గులాబీ జెండా... ఆరు దశాబ్దాల బానిస, అవమాన, దోపిడీ పాలనను అంతం చేసే వరకూ అవిశ్రాంతంగా కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతంగా ముందుకు కదిలింది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్లీనరీలను నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మం�
Telangana | సరిగ్గా ఇరువై రెండేండ్ల కింద. 2001 కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సింహగర్జన సభ కవరేజీ కోసం మీడియా వాళ్లను తీసుకుపోవడానికి బస్సులు పెట్టారు. సభను కవర్ చేసే డ్యూటీ నాకు వేయకపోయినా సెలవు పెట్టీ మరి నేను క�
ప్రజల ఆశయ సాధనే ఏకైక లక్ష్యంగా 2008 మార్చి 3న కేసీఆర్తోపాటు నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. అలాగే 2008 మార్చి 4న 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అయినా సర్కారు దిగి రాకపోవడంతో తన ప్రా�
బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఊరురా గులాబీ జెండా పండుగకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. నేడు గ్రామాల్లో జెండా పండుగ చేసుకొని అక్కడి నుంచ�
CM KCR | ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రభుత్వపరం చేస్తామన్నారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బహ�
KCR | దేశంలో జీవనదులు ఉన్నా తాగు, సాగునీరందించని పాపం ఎవరిదని భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఛత్ర
BRS Public Meeting | బీఆర్ఎస్కు ద్వారనగరి ఔరంగాబాద్ స్వాగతం పలికింది. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్ధమవుతున్నది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రలో ప్ర�
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
Aurangabad | మహారాష్ట్రలోని ఔరంగాబాద్తో హైదరాబాద్కు విడదీయరాని అనుబంధమున్నది. నిజాం పాలనలో ఔరంగాబాద్ హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగం. ఈ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అందులో తెలంగాణకు చెందిన 8 జిల్లాల�
Telangana | పాలకుల వైఫల్యం వల్లనే మహారాష్ట్రలో రైతులు సమస్యలను ఎదుర్కొంటూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నాయకులు అన్నదాతలను వారి మానాన వారిని గాలికి వదిలేస్తున్నారని రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన�