Amit Shah |పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు.
ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) పథకం వరంగా మారింది.
BRS Public Meeting | బీఆర్ఎస్కు ద్వారనగరి ఔరంగాబాద్ స్వాగతం పలుకుతున్నది. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్ధమవుతున్నది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రల�
Amit Shah | వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అమిత్షా భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో పీఎం సీటు ఖాళీగా లేదు’ అని అమిత్ షా వ్�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలకు వేళయింది. ఈనెల 27వ తేదీన నిర్వహించనుండగా.. రెండు రోజుల(25వ తేదీ) ముందుగానే పండుగ వాతావరణం నెలకొంటున్నది.
సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతిని పురసరించుకొని వీరశైవ లింగాయత్లు, లింగ బలిజలు సహా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత�
Minister KTR | అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ త్వరలో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు పార్టీ యంత్రాంగానికి గొప్ప అవకాశమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫ్రెండ్ ఫస్ట్ ... నేషన్ లాస్ట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన దోస్తు కోసం ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించా�
కుల, మతాలకు అతీతంగా సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వందలాది మంది యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
సినీరంగ ప్రముఖులు వరంగల్లో స్టూడియోను ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉర్సు రంగలీలా మైదానంలో ఆదివారం రాత్రి ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పి�