తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని చెప్పారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కు కొ�
కేసీఆర్ (CM KCR) కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో త�
ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు వచ్చే నెల 15న భూమి పూజ చేయనున్నారు. సుమార
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200 (1) అధికరణ ప్రకారం ‘సాధ్యమైనంత త్వరగా..’ అనే అంశాన్ని గుర్తించాలని హితవుపలికింది. గవర్నర్ల
CM KCR | తమకు కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడని కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, సాగునీరు, తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కావాలన్నా ఆయన�
BRS | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్�
CM KCR | (ఛత్రపతి శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం):‘తెలంగాణ సీఎం కేసీఆర్ జరూర్ ఆనా .. మహారాష్ట్రకో బదల్నా’ ఇదీ ఛత్రపతి శంభాజీనగర్ బహిరంగ సభ అనంతరం మరాఠీ ప్రజల అభిమతం. బీఆర్ఎస్ అధినేత, ముఖ్�
BRS Public Meeting | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ స�
CM KCR | అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ �
కర్ణాటక సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని భావించిన అమిత్ షా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
తెలంగాణ అభివృద్ధిని గుర్తించి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అవార్డుల మీద అవార్డులు ఇస్తూ ప్రశంసిస్తుంటే.. అదే పార్టీ నాయకులు తెలంగాణ గల్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
సాగు సాగక మహారాష్ట్రలో ప్రతిరోజూ ఆరేడుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మనం బాధపడుతుంటే.. ప్రధానమంత్రి, ఈ దేశాన్ని నడిపే నాయకులు ఏం చేస్తున్నారు? ‘ఇది ఆఫ్రికా పులి, ఇది నమీబియా చీతా.. వీటిని చూసి �
మహారాష్ట్రీయులు కలిసిరావాలి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీమయమైన ఔరంగాబాద్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా తలాటీ (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేస్తాం. ఇంకా తానాషాహీలు ఉండవు.