ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుండగా.. సంక్షే మం అర్హుల దరికి చేరుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దీంతో నేడు దేశమంతా తెలం�
దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదా ? అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రశ్నించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమన్నారు. మ�
సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించార�
అధికారం కోసం తపిస్తున్న ప్రతిపక్ష నాయకుల కుట్రలు, కు తంత్రాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జోగుళాం బ గద్వాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. అలంపూర్ వ్యవసాయ మార�
రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గస్థాయి సమావేశాలు అట్టహాసంగా జరిగాయి. సమావేశాలు జరిగే ప్రాంతాలన్నీ ఫ్లెక్సీలు, పార్టీ తోరణాలతో సభా ప్రాంగణాలకు వెళ్లే దారులన్నీ గులాబీమయమయ్యాయి. పండుగ వాతావరణంలో బీఆర్ఎ
బీఆర్ఎస్ పాలన దేశానికి అవసరమని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశానికి �
బీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కాశీబుగ్గలోని ఓసిటీ ప్రాంగణంలో మంగళవారం తూర్పు నియోజకవర్గస్థ�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎ మ్మెల్యే ఎస్.రాజే�
వర్ధన్నపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో రూ.4,124.67 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. రూ.1,784.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయ
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకద్ర పట్టణంలో మ�
సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీతో దేశం లో పెనుమార్పులు సంభవించనున్నాయని నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని లలితఉమామహేశ్వర జిన్నింగ్ మిల్
ఓటు అడిగే హ క్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో మం గళవారం నియోజకవర్గస్థా యి ప్రతినిధుల సభ ని�