ఉమ్మడి రాష్ట్రంలో ఏసీలు బంద్ చేయండి, విద్యుత్ను తక్కువగా వాడండని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించేవి. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా 24 గంటల విద్యుత్. అప్పుడు పవర్ హాలిడేలపై ఇందిరాపార్క్ వద్ద పారిశ్
బీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ విధానాలను జాతి యావత్ గమనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్�
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని విజన్తో అభివృద్ధి చేస్తుంట�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తిరిగి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. హైదరా�
ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉన్నద ని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అక్కడి పాలనా వైఫల్యం వల్లే రాయలసీమ నేతలు రాయల తెలంగాణ అంటూ కొ త్త పల్�
బీఆర్ఎస్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృ ద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథక�
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు, దేవరకొండలో మంగళవారం
పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో కొత్తశకం ప్రారంభం కానున్నది. ఉమ్మడి రాష్ట్ర ఆనవాళ్లను చెరిపేస్తూ అత్యాధునిక సచివాలయ భవనం సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్
రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు.
‘ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్దగా ఆలోచించాలి. విస్తృతంగా ఆలోచించాలి. విభిన్నంగా ఆలోచించాలి. అంతే స్థాయిలో కచ్చితమైన ప్రణాళికలు వేసి అమలు చేయాలి’- ఇదే కేసీఆర్ నమ్మిన సూత్రం. తాను నమ్మిన ఆ సూత్రాన్ని ఆచర�
తెలంగాణను దేశానికే దిక్సూచిగా చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
దేశం తిరోగమనంవైపు వెళ్లా లా.. ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనంవైపు వెళ్లాలా అన్నది మనముందున్న ప్రశ్న అని, 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు పరీక్ష అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.