ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో బుధవారం 70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీ లేఖలను అందించారు.
సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని మడిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు.
Minister Jagdish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
CM KCR | దేశంలో కావాల్సినంత నీరుందని, అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ
Telangana | తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్(BRS) జెండా దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్న�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు బయల్దేరారు. మరికాసేపట్లో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారందరిక
Telangana | హైదరాబాద్ : జిల్లాల్లో బ్లాక్ ప్లాంటేషన్ కోసం మైక్రో ప్లాన్ను సిద్ధం చేయాలని ఎనిమిది జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. కెనాల్ బండ్ ప్లాంటేషన్కు భారీ అవకాశా
BRS | బీఆర్ఎస్ లో భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు చెందిన యువత కేసీఆర్(CM KCR) నాయకత్వం వైపు మొగ్గ�
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 లో తెలంగాణలో గులాబీజెండా ఎగిరి విప్లవం పుట్టి స