తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థుల అభిరుచిని గుర్తించి.. ఆయా రంగాలలో వారికి ఆసక
‘బేషరతుగా సమ్మెను విరమించి.. ఆర్టిజన్లు విధుల్లో చేరుతున్నారు.. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిశీలించండి.. తొలగించిన 200 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్కో, జె
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతున్నది. అక్కడ రోజురోజుకూ పార్టీకి ఆదరణ పెరుగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూకడుతున్నారు. బుధవారం బల్లార్షా, వీస�
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప�
ఈ నెల 24న మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ భారీ సభలో వినిపించిన గేయపు సారాంశమిది. కేసీఆర్పై గంపెడు ఆశతో మార్పు కోసం వేచి చూస్తున్న మరాఠాల మనోగతమిది. ఇంత ఆశ, ఇంత సంకల్పం, ఎంద
స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గు
భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఇరువై మూడేండ్లు. ఇరువై మూడేండ్ల కిందటి తెలంగాణ ఓ వెనుకబాటుతనానికి నిదర్శనం. ‘తెలంగాణ’ పదం మాట్లాడటమే కష్టం. ఆ పదాన్ని దాదాపు నిషేధిత జాబితాల
ఈనెల 24న ఔరంగాబాద్లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది. ఒక్క మహారాష్ట్ర ప్రజలకే కాదు, మొత్తం దేశ ప్రజలకు వేసిన ప్రశ్న ఇది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా �
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
అర్హులైన నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని హమీదుల్లానగర్ గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లను తహసీల్దార�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ