ఉమ్మడి జిల్లా రైతులపై వరుణుడు కరుణ చూపడం లేదు. గత నెలలో అకాల వర్షం కురిపించి పంటలను తుడిచిపెట్టుకుపోయినా శాంతించలేదు. ఆదివారం రాత్రి వడగండ్ల రూపంలో రాలి మిగిలిన పంటలనూ పొట్టనపెట్టుకున్నాడు. మక్క, వరి కో�
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటామని అభయమిచ్చారు. బు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ సంక�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక శాఖ లాభాలబాట పట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూనే 2022-23లో రూ.117 కోట్ల టర్నోవర్ సాధించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్
స్వరాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలకు స�
బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వారికి పార్టీ బీమా పథకం కొండంత భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఇటీవల మృతి చెందాడు.
లోధ్ క్షత్రియ సమాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం, నిధులు విడుదలచేస్తూ ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ సామాజిక వర్గానికి చెం
పచ్చదనం పెంచేలానే కాకుండా పంచాయతీలకు ఫలసాయంతో ఆదాయం వచ్చే లా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మైక్రోలెవల్ ప్లానింగ్తో బ్లాక్ప్లాంటేషన్ చేపట్టాలని సూచించార�
రా ష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నది, రాబోయే కాలంలో ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తామని, ఎవరూ దిగులు పడొద్దని భరోసా �
తెలంగాణ అంతటా గులాబీ గుబాళిస్తున్నది. తెలంగాణ తరహాలోనే భారతదేశం గులాబీ కంచుకోట కావాలె అన్న రీతిలో ‘భారత రాష్ట్ర సమితి’ ఆత్మీయ సమ్మేళనాలు సాగుతున్నాయి. దీంతో గులాబీ శ్రేణులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు జాగ్రత్తలు తీ
అంబేద్కర్ గొప్ప దార్శనికుడని.. భారత రాజ్యాంగ వాస్తు శిల్పి అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం మాజీ ఎమ�
ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు, పెద్ద పెద్ద వడగండ్లు ప్రజలను వణికించాయి. మంగళవారం రాత్రి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం పడి జనజీవనాన్ని ఆగంచేసింది. మరికొద్ది రోజుల్లో చేతికి అందుతాయనే వే�
ఓ వైపు పార్టీ కోసం, మరోవైపు ప్రజా ప్రయోజనం కోసం ఎండనకా, వాననకా కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. వారి కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలువాలని సీఎం కేసీఆర్ భావించారు. 2015లో పార్టీ క