విద్యాశాఖలోని 3,897 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె.. సీఎంను కలిసి క్రమబద్ధీకరణ నిర్ణయం చారిత్�
తల ఎత్తుకున్న తెలంగాణకు నిలువెత్తు ప్రతిమలా, ఛాతి ఉప్పెంగేలా, గర్వంతో నరనరాల్లో నెత్తురు ఉరకలెత్తేలా తెలంగాణ జనరాశులను సమ్మోహనంలో ముంచి తేల్చింది మన నూతన సచివాలయం.
రాష్ట్రంలో ఆర్అండ్బీ రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని, అదేస్థాయిలో వర్షాల వల్ల పాడైన అన్ని రోడ్లను కూడా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్అండ్బ
ప్రభు త్వ రంగ సంస్థల రక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మ�
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని నగర మేయర్ గుండు సుధారాణి అన్నా రు. సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం పురష్కరించుకుని ఆమె బల్దియా ఆవరణలో జెండాను ఆవిష్కరించారు.
జిల్లాకు తాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతమయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వ�
అకాల వర్షాలు, రాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలను పక్కాగా సేకరించాలని సూచించార
CM KCR | విశాఖ ఉక్కు(Vizag Steel)ను కాపాడేది, పోలవరం(Polavaram)ను పూర్తిచేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Minister Puvwada | రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada Ajay kumar) అన్నారు.
CM KCR | ‘సఫాయన్న నీకు సలాం’ నినాదంతో పారిశుధ్య కార్మికులను కృషిని గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య క
Salaries Hike | పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజైన సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలన
CM KCR | కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీ�
CM KCR | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం �