స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. వృత్తిదారుల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి తోడ్పాటు అందిస్తున్నద
మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సఖీ కేంద్రాల ద్వారా బాధిత స్త్రీలకు అండగా నిలుస్తున్నది. గృహ హింస, వరకట్నం, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం, రవాణా, ఇతరుల నుంచి సమస్
గత ప్రభుత్వాల పాలనలో కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడ్డారు. వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని నాటి నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు దూరమయ్యాయి. గ
రాష్ట్ర నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. నిర్ణయించిన ముహూర్తానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖల అధిపతులు తమతమ కార్యాలయాల్లో పూజలు నిర్వహించి సీట్లలో ఆసీనులయ్యార�
మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మిక లోకం ఘనంగా జరుపుకోనుండగా సూర్యాపేటలో భవన నిర్మాణ, అనుబంధ సంఘాలకు మంత్రి జగదీశ్రెడ్డి కాసింత నీడను ఇవ్వబోతున్నారు. నిర్మాణ రంగంలో తాపీ పనివారు మొదలు ఇంజినీరింగ�
మక్క రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారు. పంట కనీస మద్దతు ధర రూ.1962 ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 3,368 ఎకరాల్లో పంట సాగు చేయగా, నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభ�
నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.
ప్రపంచ కార్మికదినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేయనున్నది. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ�
రోడ్లు, భవనాల శాఖలో జూన్ 2 నుం చి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం నూ తన సచివాలయంలో ఇందుకు సంబంధించి న ఫైల్పై తొలి సంతకం చేశారు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కల నెరవేరింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆదివారం నూతన సచివాలయంలో �
నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ అంతే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దళిత జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం �
నూతన సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నదని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కార్యసాధనకు ఈ శ్వేత సచివాలయం ఒక నిదర్శమని తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదలను సూచించే విధంగా ఏ�
హైదరాబాద్లో ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చాంబర్లలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్