వరంగల్ జిల్లాలో రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. సోమవారం లేదా మంగళవారం కొనుగోళ్లు ప్రారంభించ�
అత్యద్భుత, అపురూప, అద్వితీయ కట్టడమైన సచివాలయం ఆదివారం సందడిమయమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో కళకళలాడింది. మంత్రులు తమ కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి చాంబర్లలో �
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తోపాటు మంత్రులందరూ తమ చాంబర్లలో కొలువ
మండలంలోని పోచంపాడ్, సోన్పేట్ గ్రామాల ప్రజలు సుమారు ఐదు దశాబ్దాల నుంచి పడుతున్న కష్టాలు దూరం కానున్నాయి. గతంలో కాకతీయ కాలువపై ఇరుకు వంతెనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా.. నీతివంతమైన పాలన అందించేందుకు అత్యంత అద్భుతంగా నిర్మించిన కలల సౌధం.. కాకతీయ, ఇండోయూరోపియన్, పార్శన్ అర్కిటెక్చర్ విధానాన్ని అనుసరించి 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో �
దేశంలోనే తొలిసారిగా నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అభినందనలు తెలిపారు. అంబేదర్ అతిపెద్ద విగ్రహాన్న
హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ �
బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలకు చెందిన ఇతర పార్టీల యువకులు 200 మంది, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పా�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ ఫైల్పై సంతకం చేశారు. ఈ మేరకు నగరంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఆనందంలో మునిగితేలారు.
మూడు కమిషనరేట్ల పరిధిలోని జోన్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు ఫైల్పై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సంత కం చేశారు. ఆదివారం ఆయన సచివాలయం మొదటి అంతస్థులోని తన చాంబర్లో ఆసీనులయ్యారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలగాణ సచివాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు.
ఎంబీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నదని, తాజాగా సబ్సిడీ రుణాల కోసం ఒక్క ఎంబీసీలకే రూ.300 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అటవీ భూములను సంరక్షిస్తూ.. పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు త్వరలో అందనున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరారు.