CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నతస్థాయి సమీక్షా ప్రారంభమైంది.
‘అది ఉద్యమైనా, స్మారక చిహ్నమైనా కేసీఆర్కు సాటి మరెవ్వరూ లేరు, రాలేరు’ అని మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హరీశ్రావు ట్వీట్ చేశారు. ‘ఒకనాడు తెలంగాణ పదం
వైభవోపేతంగా నిర్మించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ’ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ అమాత్యులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో, వందలాది వేద�
స్వరాష్ట్రంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో నిలిచిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ ఆదివారం సాయంత్రం నగర వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకం. కొత్త సచివాలయం ప్రారంభం కావడంతో దాన్ని చూసేందుకు నగర వాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సందడి న�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరో హామీ నిలబెట్టుకున్నారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. నూతన సచివాలయం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమబద్ధీకరణ ఫైల్పై తొలిసంతకం చేయడంతో 23ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.