భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం గురించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో రైతుబంధు లేదు.
గొర్రెల పంపిణీ పథకం ద్వారా రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. త్వరలోనే 17 వేల మంది లబ్ధిదారులతో సభ
పాఠశాలలు మరింత బాగుపడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రతి జిల్లాలో వందలాది పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ యోజనతో డిజిటల్ బోధనతోపాటు మౌలిక స
గత నెల 29న రాంగోపాల్పేట్ డివిజన్ కళాసీగూడలో నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును సోమవారం మంత్రి తలసాన�
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టు
ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనలన్నవి ఈ మూడు సభలు చెప్తున్న ఒక రహస్యమైతే, ఆయా సభలలో కేసీఆర్ ప్రసంగాలకు కనిపించే స్పందనలు మరొక రహస్యం. తన ప్రసంగాలు ఎక్కడ కూడా ఏ దశలోనూ షరా మామూలు విమర్శల వలె, రాజకీయ నా
అని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఓ వృద్ధురాలు దండం పెట్టి దీవించింది. ఈ దృశ్యం సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కటాపూర్లో కనిపించింది. ఇట్నేని లచ్చవ్వ(80) కొద్దికాలంగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నది. గ
ఇక జెట్ స్పీడ్తో పాలమూరు ఎత్తిపోతల పనులు జరగనున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీని
‘సీఎం కేసీఆర్కు గొల్లకుర్మలంటే ఎంతో ప్రేమ. అందుకే అసెంబ్లీలో గొల్లకుర్మల గురించి ప్రస్తావించారు. గొల్లకుర్మల గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని గుర్తించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఇదంతా ఓట్ల కోసం చేయలేదు. మనుస�
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా
ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ పనులను సోమవారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ పరిశీలించారు. వసంత్విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కార�
‘సఫాయన్నా...నీకు సలామన్నా’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి సర్కారు నిబద్ధతతో పనిచేస్తున్నది.
ఆరుగాలం కష్టించి రైతులు పండించే ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు మిల్ల ర్లు మాత్రం వారిని ఇబ్బందు