పారిశుధ్య నిర్వహణకు అంకితమై నిత్యం స్వచ్ఛ సమాజానికి పాటుపడుతున్న సఫాయి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన పారిశుధ్య కార్మికులకు ఎకప్పటికప్పుడ�
సీమాంధ్ర పాలనలో నాటి పాలకుల అసమర్థతతో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. అరకొర జీతాలతో వెట్టిచాకిరి విధానంగా కాం ట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను మార్చి సమైక్య పాలకులు చేసిన పాపాలు అనేకం. వారికి చాలీచా�
మండలంలోని కల్వలపాలెం సమీపంలో పాలేరు వాగు ఉప్పొంగినప్పుడుల్లా గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉండేది. దాంతో వాగుపై తాత్కాలికంగా గూనలు వేసి రహదారిని నిర్మించుకునేవారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భర�
ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
CM KCR | అకాల వర్షాలతో కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం కొనుగోలు చేస్తామిన ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు భరోసానిచ్చారు. వ్యవసాయశాఖ కార్యాచరణపై ముఖ్యమ�
BRS Foundation Day Celebrations | అమెరికాలోని న్యూ జెర్సీలో శ్రీనివాస్ జక్కిరెడ్డి, భాస్కర్ పిన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇది మొట్టమొదటి సభ.
NIMS | నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర�
Vizag Steel | విశాఖ ఉక్కును కాపాడే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి చరిత్ర సృష్టించారని వెల్లడి�
నూతన సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అనంతరం లంచ్ బాక్సులను తనిఖీ చేయకుండానే లోనికి అనుమతించేందుకు చర్యలు చేపట్టింది.
Hyderabad | జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.