CM KCR | వ్యవసాయశాఖ కార్యాచరణపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.