2026-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు బడ్జెట్ సమావేశాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన శాఖల భవిష్యత్తును నిర్ణయించే ఈ సమీక్షలు నామమాత్రంగా సాగ�
ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో తమ వివరాల నమోదులో సాంకేతిక లోపాలను సరిచేసి సకాలంలో వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని మారెట్ కమిటీల సెక్యూరిటీగార్డులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
వ్యవసాయ సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రైతు తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవనే నిబంధన ఎత్తివేయాలని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక ఆర్డర్ తీసుకురావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులవుతున్నా ఇంతవరకు ధా న్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. అయినప్పటికీ ఇద్దరు రైతులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీశివసాయి �
తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం �
రైతులు సాగు చేస్తున్న పంటల లెక్క తప్పుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది పక్కాగా చేపట్టాల్సిన పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియపై వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం సీజన్ పూర్తిక�
రైళ్ల ద్వారా రాష్ర్టానికి వచ్చిన యూరియాను దించేందుకు ప్లాట్ఫామ్లు దొరకడం లేదని, అందుకే రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యమవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కా�
ఎరువుల కోసం రైతులకు దుకాణాల వద్ద పడిగాపులు తప్పడంలేదు.శనివారం యూరియా వస్తుందని సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి 9గంటలకు మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్దకు టోకెన్ల కోసం రైతులు వచ్చారు.చెప్పులు,కొమ్మ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి.