భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదై, వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతు భరోసా పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిం�
రాష్ట్రమంతటా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఈ సీజన్లో మక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేశారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడా యూరియాను అందుబాటులో ఉంచలేదు. వేల టన్నులు అవసరమై�
వ్యవసాయ శాఖలో ఉన్న కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తున్నదా? ఆ కార్పొరేషన్లను మూసివేసేందుకే సిద్ధమవుతున్నదా? లేదా ఆరింటినీ కలిపి ఒకే కార్పొరేషన్గా చేయాలని చూస్తున్నదా? అంటే అవునన
పంట రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకథలు చెబుతున్నదని రైతులు మండిపడుతున్నారు. వందశాతం రుణమాఫీ చేశామని రేవంత్రెడ్డి సర్కార్ గొప్పలు చెబుతున్నప్పటికీ సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా రుణమాఫీ అమ లు క
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలన వ్యవహారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువైంది. ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలనే విషయాన్ని కూడా వారే నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలోనే బల్దియాలో చీఫ్ హార్టికల్చర్�
గత వానకాలంతో పోల్చితే ఈ వానకాలంలో వరి సాగు ఉత్పత్తి తగ్గలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘పెరిగిందెక్కడ? తగ్గుడే’ శీర్షికన ప్రచురితమైన వార్తకు వివరణ ఇచ్చారు.
మొక్కజొన్న విత్తనోత్పత్తి కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కరువైంది. వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కార్యకలాపాలను పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతు వ్యవసాయ క్షేత్రాలను ప్రయోగశాలలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాల్గో విడత రుణమాఫీ జాబితాలో తమ పేరు ఎందుకు రాలేదో చెప్పాలని జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీల బాధ్యులను ప్రశ్నిస్తున్నారు.
విత్తన ధ్రువీకరణ సంస్థకు డిపార్ట్మెంట్ స్టేటస్ కల్పిం చి వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగంగా గుర్తించాలని ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సంస్థ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఆది
జిల్లా రైతులు ఓవైపు వానకాలం పంట ఉత్పత్తులను విక్రయిస్తూనే.. మరోవైపు యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. అక్టోబర్లోనే యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పంటలు వేసేందుకు ఉపక్రమిస్తున్నారు.
గడిచిన రెండు సీజన్లుగా నష్టపోతున్న రైతన్నలు.. కొండంత ఆశతో ఈ యాసంగికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదైనా సాఫీగా సాగుతుందో లేదోననే ఆందోళన వారిని కలవరపెడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, ప్రభుత్వ పట్టింపులేని
AEOs | వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లు మళ్లీ సమ్మె (Strike) దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి ఎలాంటి హ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో 21 మంది ఏఈవోలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైతుల సంక్షేమానికి వ్యవసాయ క్షేత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిషలు పనిచేసే ఔట్సో�