రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కి పై�
వ్యవసాయశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఏడీ, డీడీలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 18మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది.
పెట్టుబడి సాయం రానేలేదు.. రుణమాఫీ పూర్తి కాక నేపాయె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లు కొనే దిక్కులేదు.. వర్షాలతో పంటలు నష్టపోతుంటే ఓదా ర్చే తీరిక లేదు.
గత రెండు, మూడు రోజులుగా భారీగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడయ్యాయి. మదన్పల్లి, మైలార్దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద�
రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకుడు డాక్టర్ బీ గోపీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశ�
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 23,364 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతనెల కురిసిన వర్షాలకు 8,408 ఎకరాల దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయిందని, బాధిత
Telangana | సాగునీళ్లు కరువై పంట పొలాలు నెర్రెలుబారుతుంటే, పచ్చని పంటలు పశువులకు మేతగా మారుతుంటే, ఇవేవీ వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి
రైతుల నుంచి మద్దతు ధర కు మక్కలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్క్ఫెడ్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేం�
పంటలకు చాలినంత నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన రైతు యాదయ్య ఆరుగాలం శ్ర మించి నాటిన వరిపంట నీళ్లు లేకపోవడంతో పొ లం బీటలువారింది.
పత్తి పంటను ధ్వంసం చేస్తున్న గులాబీబోల్ వార్మ్ను నియంత్రించే టెక్నాలజీని లక్నోలో జాతీయ బొటానికల్ పరిశోధనా సంస్థ కనుగొనటం గొప్ప విషయమని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు.
Corn Crop | బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సాగర్ కెనాల్ కింద సాగు చేసిన మొక్కజొన్న సాగు నీరు అందక నీటి ఎద్దడికి గురి అవుతుంది. మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇతర అధికారులత�
Crops Digital Survey | ఇవాళ మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న పంటల డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. డిజిటల్ సర్వేని మధిర వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయచంద్ర పరిశీలించారు.
రైతు భరోసాలో కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానకాలంతో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరంలోపు 3,94, 232 మంది రైతులకు కోత పెట్టినట్టు వెల్లడించింది. ‘రైతులు తగ్గారు.. భూమి పెరిగింది�
తొలి విడతలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున రైతుభరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.