తెల్లబంగారాన్ని పండిస్తున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆందోళనలోకి నెట్టేసింది. ఓ వైపు పత్తి పంట చేతికొస్తున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టకపోవడం ఇందుకు కారణమవుతున్నది.
పంట నష్టం పరిహారంలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ శాఖ భారీగా కుదించింది.
వ్యవసాయ శాఖలో వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారుల పరస్పర దూషణలు, ఫిర్యాదులతో మూమూళ్ల పర్వం బయట పడింది. ఏకంగా జిల్లా అధికారిపైనే మండల స్థాయి అధికారి ఫిర్యాదు చేయడం, అదే అధికారిపై పలువురు ఫర్టిల�
ఎరువుల అమ్మకాల్లో అధికారుల నిఘా, పర్యవేక్షణ పూర్తిగా కొరవడడం రైతులకు శాపంగా మారింది. ప్రధానంగా మార్కెట్లో యూరియా ధరకు రెక్కలొచ్చాయి. ఎమ్మార్పీ (గరిష్ఠ ధర) అమలు కావడం లేదు. ధర పెంచి విక్రయిస్తూ ఎరువుల డీల
వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పబ్లిక్ గార్డెన్స్లోని ఉద్యానశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన జాబితాల్లో అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీ కానీ లక్షలాది రైతు�
పంటల రుణమాఫీ ప్రక్రియపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరో దారి ఎంచుకుంది. రేపటి నుంచి జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఇంటింటి సందర్శన చేయనున్నారు. గడిచిన
రుణమాఫీపై సర్కారు తీరుతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని అర్హతలున్నా మాకు రుణమాఫీ రాలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరేమో అప్పులు తెచ్చి వడ్డీ కట్టినా మాఫీ వర్తించకపోవడంతో లబోదిబోమంటున్నారు. �
సాగులో వ్యయం తగ్గించుకునే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే వరి పంటలో వెదజల్లే పద్ధతి విస్తరిస్తున్నది. కూలీలు దొరకని పరిస్థితుల్లో వారి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. పెట్టుబడి తగ్గడంత�
రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్సెల్ బాట పట్టారు. అన్ని ఆర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ ఎం�
వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఓ అధికారి 17 ఏండ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిసున్నారు. ఇదే ఆఫీసులో మరో అధికారి 15 ఏండ్లుగా, ఇంకో అధికారి 12 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులతో అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలోని రైతువేదికలో నిర్వహించిన రైతుక�