ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు, ఎరువులు కొందామంటే రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేదు. రైతు భరోసా జాడే లేదు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు.
సబ్సిడీ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయించిన దందాతో తమకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఏఈవోలు తెలిపారు. తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట జీలుగ విత్తనాలు బ్లాక్ మార్కెట్క�
ఈ ఏడాది (2024-25) కొత్తగా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 67,500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 18 వేల మంది రైతులు తమ పేర్లను నమోదు చే�
పలు దుకాణాల్లో బ్లాక్లో విత్తనాలు విక్రయించడంతోపాటు విక్రయించిన వివరాలు ఎప్పడికప్పుడు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్ బృందం బుధవారం నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఇడుకుళ్ల న�
వానకాలం సీజన్లో వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించి రైతులతో మాట్లాడారు.
పంట పొలాల్లో అదును, పదును చూసి విత్తనాలను విత్తుకోవాలని ఏవో వీ నాగేశ్వరరావు రైతులకు సూచించారు. శనివారం మండలంలోని గుర్రాలపాడు, బారుగూడెం, పోలెపల్లి, కాచిరాజుగూడెం, కస్నాతండ, కొండాపురం గ్రామాలలో రైతు అవగా�
నాణ్యత లేని నాసిరకం విత్తనాలు, ఎరువులు రైతులకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులతో
రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్కుమార్ సూచించారు. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాల �
వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న జిల్లా రైతాంగానికి పరిస్థితులు అనుకూలంగా కనబడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటికీ భారీ వానలు పడలేదు.
వానకాల సీజన్కు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైనది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈసారి 4,45, 428 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్�
వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగే�