వ్యవసాయ శాఖ కొత్తగా ‘క్రాప్ దర్పణ్' అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఐఐటీ హైదరాబాద్తో కలిసి సంయుక్తంగా రూపొందించింది. వ్యవసాయ విస్తరణ, అధికారులు, ఏడీఏల విధులను ఇందులో పొందుపర్చ�
వానకాలం సాగు కొనసాగుతున్నది. బుధవారం వరకు 1.09 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నిరుడు ఇదే సమయానికి 1.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రంగారెడ్డి జిల్లాలో ‘వ్యవసాయ గణన’ను ప్రారంభించనున్నది. తొలిసారిగా మూడు దశల్లో డిజిటల్ పద్ధతిలో వివరాలను సేకరించి ఎప్పటి�
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగి, బోరుబావుల్లో నీరు చేరడంతో రైతులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేసుకుంటున్నారు. వరి పంట సాగు విషయంలో అధికారుల సూచనలు పా�
కుంభవృష్టి రైతులకు క‘న్నీళ్లే’ మిగిల్చింది. భారీ వరద దండిగా నష్టం చేకూర్చింది. చెరువులు, కుంటలు నిండాయని సంతోషపడాలో, వేసిన పంట కొట్టుకుపోయిందని ఏడవాలో తెలియని సందిగ్ధావస్థలతో రైతు కుమిలిపోతున్నాడు. ఇస�
Telangana Decade Celebrations | రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో విత్తనాలు వేయడానికి అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్లో వరి, పత్తి, పల్లి తదిరత పంటలపై రైతాంగం దృష్టి సారిస్తున్నది.
వానకాలం పంటల సాగు ప్రణాళికను వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. అన్నదాతలకు లాభాన్ని చేకూర్చే దిశగా ఈసారి పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. మొత్తం 6.10 లక్షల ఎకరాల్లో వానకాలం పంటలు స�
మరో మూడు వారాల్లో వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు పుట్�
వానాకాలం పంటతో పాటు యాసంగిలోనూ రైతన్న వరివైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసి, నీటికి కొరత లేకపోవడంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేయడానికే సన్నద్ధం అవుతున్న
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ఈసారి కూడా వరి పంటే ఎక్కువగా సాగు కానున్నట్లు అంచనా వేశారు.