సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టి రైతులకు వ్యవసాయశాఖ అధికారుల సేవలను అను సందానం చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్�
క్షేత్ర స్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి క్లస్టర్ (5వేల ఎకరాల)కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ను నియమించింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలు వేయడానికి వ్యవవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశా రు. 2022-23 ఏడాదిలో జిల్లాలో 4,96,279 ఎకరాల్లో పంటలు సాగులక్ష్యాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
విస్తీర్ణం లెక్కతోపాటు పలు అంశాలపై దృష్టి పొలం నుంచే యాప్లో వివరాలు నమోదు విస్తీర్ణం లెక్కింపులో శాటిలైట్ సర్వేకు కసరత్తు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణం లెక్కింపుపై వ్యవసాయశ�
రెండెకరాల్లో జామ తోట.. రెండింతల లాభం ఆదర్శంగా నల్లగొండ జిల్లా పెద్దగూడెం రైతు వెంకటరెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పండించిన పంటను తానే అమ్మి రెండింతల లాభం ఆర్జిస్తున్నారు నల్లగొండ జిల్లా �